విషాదం.. మురళీమోహన్కి మాతృ వియోగం

మురళీమోహన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మాగంటి వసుమతిదేవి (100) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. మురళీమోహన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మాగంటి వసుమతిదేవి (100) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు.
By April 18, 2019 at 03:21PM
By April 18, 2019 at 03:21PM
No comments