Breaking News

విశాఖ: భార్యను కడతేర్చిన కసాయి భర్త


విశాఖ పశ్చి నియోజకవర్గ పరిధిలోని నాగేంద్రకాలనీలో ఎద్దు పైడిరాజు భార్యను కత్తితో దాడి చేసి కిరాతకంగా చంపాడు. అనంతరం గోపాలపట్నం పోలీసులకు లొంగిపోయాడు. విశాఖ పశ్చి నియోజకవర్గ పరిధిలోని నాగేంద్రకాలనీలో ఎద్దు పైడిరాజు భార్యను కత్తితో దాడి చేసి కిరాతకంగా చంపాడు. అనంతరం గోపాలపట్నం పోలీసులకు లొంగిపోయాడు.

By April 20, 2019 at 01:22PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/visakhapatnam-man-brutally-kills-his-wife-surrendered-before-police/articleshow/68964751.cms

No comments