Breaking News

బంగాళాఖాతంలో ‘ఫణి’ అలజడి.. తమిళనాడులో రెడ్‌ అలర్ట్‌


క్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం 30-31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం వల్ల తుపాను బలపడేందుకు అనువైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది 30వ తేదీకి తమిళనాడు తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు.క్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం 30-31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం వల్ల తుపాను బలపడేందుకు అనువైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది 30వ తేదీకి తమిళనాడు తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు.

By April 26, 2019 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/phani-cyclone-strongly-formed-in-bay-of-bengal-red-alert-in-tamilnadu/articleshow/69051369.cms

No comments