Breaking News

ఉత్తరాదిని వణికిస్తున్న వర్షం, ఇసుక తుఫాన్.. 30 మంది మృతి


గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఇసుక తుఫాన్ వణికిస్తోంది. దీనికి తోడు అకాల వర్షాలు, పిడుగుపాటు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఇసుక తుఫాన్ వణికిస్తోంది. దీనికి తోడు అకాల వర్షాలు, పిడుగుపాటు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

By April 17, 2019 at 01:38PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rain-and-dust-storm-hits-gujarat-rajasthan-madhya-pradesh-32-killed/articleshow/68919571.cms

No comments