Breaking News

శ్రీలంక బాంబు పేలుళ్లు.. 290కి చేరిన మృతుల సంఖ్య


పదేళ్ల ప్రశాంతతకు తూట్లు పొడుస్తూ శ్రీలకం ద్వీపంలో మళ్లీ నెత్తురు ఎగజిమ్మింది. పవిత్ర ఈస్టర్‌ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న చర్చిలతోపాటు హోటళ్లను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు వరుసబాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. పదేళ్ల ప్రశాంతతకు తూట్లు పొడుస్తూ శ్రీలకం ద్వీపంలో మళ్లీ నెత్తురు ఎగజిమ్మింది. పవిత్ర ఈస్టర్‌ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న చర్చిలతోపాటు హోటళ్లను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు వరుసబాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.

By April 22, 2019 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-290-are-now-known-to-have-died-in-a-series-of-bomb-blasts-in-sri-lanka/articleshow/68985115.cms

No comments