Breaking News

శ్రీలంక పేలుళ్లు.. 253కు తగ్గిన మృతుల సంఖ్య


కొలంబోలోని పలు చర్చిలు, హోటళ్ల వద్ద జరిపిన పేలుళ్లలో మొత్తం 359 మంది మరణించినట్లు అధికారులు ఇంతకుముందు పేర్కొన్నారు. తాజాగా ఈ సంఖ్యను 253కు కుదించారు. దీనికి కారణాలను కూడా వివరించారు.కొలంబోలోని పలు చర్చిలు, హోటళ్ల వద్ద జరిపిన పేలుళ్లలో మొత్తం 359 మంది మరణించినట్లు అధికారులు ఇంతకుముందు పేర్కొన్నారు. తాజాగా ఈ సంఖ్యను 253కు కుదించారు. దీనికి కారణాలను కూడా వివరించారు.

By April 26, 2019 at 03:37PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/sri-lanka-revises-colombo-bombings-death-toll-down-by-100-new-death-toll-is-253/articleshow/69057360.cms

No comments