కొలంబోలో మరో రెండు చోట్ల పేలుళ్లు.. 166కి చేరిన మృతులు

పులిమీద పుట్రలాగా వరుస పేలుళ్లతో వణికిపోయిన శ్రీలంక రాజధాని కొలంబోలో మరో రెండు చోట్లు ఉగ్రవాదులు బాంబులను పేల్చారు. దీంతో జనం మరింత భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.పులిమీద పుట్రలాగా వరుస పేలుళ్లతో వణికిపోయిన శ్రీలంక రాజధాని కొలంబోలో మరో రెండు చోట్లు ఉగ్రవాదులు బాంబులను పేల్చారు. దీంతో జనం మరింత భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
By April 21, 2019 at 03:11PM
By April 21, 2019 at 03:11PM
No comments