Breaking News

YCP: వివేకానందరెడ్డి మృతిపై దర్యాప్తునకు సిట్!


వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం, ఆయన తల, చేతులకు బలమైన గాయాలు ఉండటంతో మృతి వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం, ఆయన తల, చేతులకు బలమైన గాయాలు ఉండటంతో మృతి వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

By March 15, 2019 at 02:15PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-govt-appoints-special-investigation-team-for-ys-vivekananda-reddy-death/articleshow/68423826.cms

No comments