Vivekananda Reddy: లేఖ సాయంత్రం ఎందుకిచ్చారంటే.. కీలక విషయాలు వెల్లడించిన కడప ఎస్పీ

వైఎస్ వివేకానంద హత్యకేసు దర్యాప్తు వివరాలను కడప ఎస్పీ మీడియాకు వెల్లడించారు. 12 బృందాలతో ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 20 మందిని ప్రశ్నించామన్నారు.వైఎస్ వివేకానంద హత్యకేసు దర్యాప్తు వివరాలను కడప ఎస్పీ మీడియాకు వెల్లడించారు. 12 బృందాలతో ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 20 మందిని ప్రశ్నించామన్నారు.
By March 17, 2019 at 10:48PM
By March 17, 2019 at 10:48PM
No comments