Breaking News

Karnataka: తేలిన సీట్ల పంచాయతీ.. కాంగ్రెస్‌ 20, జేడీఎస్ 8


కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 12 సీట్లు కావాలన్న కుమారస్వామి చివరకు వెనక్కి తగ్గారు.కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 12 సీట్లు కావాలన్న కుమారస్వామి చివరకు వెనక్కి తగ్గారు.

By March 13, 2019 at 08:42PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/congress-to-contest-on-20-seats-and-jds-to-contest-on-8-seats-in-karnataka/articleshow/68396720.cms

No comments