Breaking News

మసూద్ మా దేశంలోనే ఉన్నాడు.. పాక్ అంగీకారం


‘మసూద్‌ పాక్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటిని విడిచి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నాడు’ అని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి తెలిపారు. ‘మసూద్‌ పాక్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటిని విడిచి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నాడు’ అని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి తెలిపారు.

By March 01, 2019 at 11:52AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/jaish-chief-masood-azhar-is-in-pakistan-admits-foreign-minister-qureshi/articleshow/68214207.cms

No comments