Breaking News

వివేకా హత్య: ఏపీ పోలీసులపై నమ్మకం లేదు.. హైకోర్టుకు వైఎస్ సౌభాగ్యమ్మ


వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన భార్య సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన భార్య సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు.

By March 25, 2019 at 02:13PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-vivekananda-reddy-wife-soubhagyamma-files-petition-in-high-court-requesting-cbi-enquiry/articleshow/68559717.cms

No comments