Breaking News

రాజకీయాల్లో నాన్న చురుగ్గా ఉంటారు.. కుట్రతోనే హత్య: వైఎస్ సునీత


తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ప్రత్యర్థులే కుట్ర పన్ని హత్య చేశారని వైఎస్ సునీత ఆరోపించారు. కేసు లోతుగా దర్యాప్తు చేయించాలని పోలీసులను కోరారు.తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ప్రత్యర్థులే కుట్ర పన్ని హత్య చేశారని వైఎస్ సునీత ఆరోపించారు. కేసు లోతుగా దర్యాప్తు చేయించాలని పోలీసులను కోరారు.

By March 15, 2019 at 06:40PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-vivekananda-reddy-daughter-sunitha-files-complaint-over-his-death-in-pulivendula-ps/articleshow/68428552.cms

No comments