Breaking News

ఓటు నమోదుకు నేడే ఆఖరు


అర్హత ఉండి ఓటు లేని వారితో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ.. ఆన్‌లైన్ లేదా మీసేవలో తమ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నెంబర్ 1950ను సంప్రదించొచ్చు.అర్హత ఉండి ఓటు లేని వారితో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ.. ఆన్‌లైన్ లేదా మీసేవలో తమ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నెంబర్ 1950ను సంప్రదించొచ్చు.

By March 15, 2019 at 12:00PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/voter-enrollment-to-end-on-march-15/articleshow/68421736.cms

No comments