మోహన్బాబూ.. నీ స్థాయేంటో తెలుసుకో: యామినీ సాదినేని

బ్లాక్ మెయిల్ రాజకీయాలను మోహన్బాబు ఇకనైనా మానుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి యామినీ సాదినేని హితవు పలికారు. ఆయన చెప్పే డైలాగులు వినే ఓపిక, ఆసక్తి ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.బ్లాక్ మెయిల్ రాజకీయాలను మోహన్బాబు ఇకనైనా మానుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి యామినీ సాదినేని హితవు పలికారు. ఆయన చెప్పే డైలాగులు వినే ఓపిక, ఆసక్తి ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
By March 24, 2019 at 03:20PM
By March 24, 2019 at 03:20PM
No comments