వివేకా మరణంపై సైబరాబాద్ పోలీసులకు వైఎస్ సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకానంద రెడ్డి మరణంపై ఆయన కుమార్తె సునీత సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి మరణంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.వైఎస్ వివేకానంద రెడ్డి మరణంపై ఆయన కుమార్తె సునీత సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి మరణంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
By March 23, 2019 at 07:34PM
By March 23, 2019 at 07:34PM
No comments