బాలికా విద్యకు భరోసా.. నిధుల కోసం ప్రియమణి 'పరుగు'

దేశవ్యాప్తంగా యుక్తవయసు వచ్చేనాటికి ప్రతి ఏడాది 2.3 కోట్ల మంది బాలికలు పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. పాఠశాలల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు లేకపోవడం వల్లే డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతోంది.దేశవ్యాప్తంగా యుక్తవయసు వచ్చేనాటికి ప్రతి ఏడాది 2.3 కోట్ల మంది బాలికలు పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. పాఠశాలల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు లేకపోవడం వల్లే డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతోంది.
By March 23, 2019 at 05:37PM
By March 23, 2019 at 05:37PM
No comments