Breaking News

ఓటు మార్పునకు నాంది.. ఎన్నికల వేళ కొత్త నినాదంతో ‘రెడ్ రెవల్యూషన్’ రూపకర్త


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ మరో కొత్త నినాదంతో కస్తూరి నాని ప్రజల ముందుకు వచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని, ఓటు మార్పునకు నాంది అని పిలుపునిచ్చారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ మరో కొత్త నినాదంతో కస్తూరి నాని ప్రజల ముందుకు వచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని, ఓటు మార్పునకు నాంది అని పిలుపునిచ్చారు.

By March 24, 2019 at 05:05PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/nidadavolu-people-to-invite-political-leaders-with-problems-red-revolution-leader-kasturi-nani/articleshow/68548199.cms

No comments