కశ్మీర్లో కాల్పుల మోత.. ఇద్దరు టెర్రరిస్టుల హతం

జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మంది కోసం సైనికులు గాలిస్తున్నారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మంది కోసం సైనికులు గాలిస్తున్నారు.
By March 01, 2019 at 10:04AM
By March 01, 2019 at 10:04AM
No comments