పోలీసులు అనుకొని పంజా విసిరిన మావోలు.. ఇద్దరు గర్భిణీలు సహా 9 మందికి గాయాలు

బీజాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసు వాహనంగా భావించిన మావోలు బొలెరోపై మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు.బీజాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసు వాహనంగా భావించిన మావోలు బొలెరోపై మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు.
By March 21, 2019 at 12:06AM
By March 21, 2019 at 12:06AM
No comments