Breaking News

ఆధార్ సేవలు వాడితే రూ.20 చెల్లించాలి.. ఎవరికి వర్తిస్తుందంటే!


సిమ్ కార్డులకు, ఇతరత్రా పనులకు ఆధార్ వినియోగించవద్దని పలుమార్లు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే తమ సర్వీసులు వాడుకుంటూ ఈకేవైసీ చేయిస్తున్న సంస్థలు రూ.20 చెల్లించాలని యూఐడీఏఐ ప్రకటించింది.సిమ్ కార్డులకు, ఇతరత్రా పనులకు ఆధార్ వినియోగించవద్దని పలుమార్లు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే తమ సర్వీసులు వాడుకుంటూ ఈకేవైసీ చేయిస్తున్న సంస్థలు రూ.20 చెల్లించాలని యూఐడీఏఐ ప్రకటించింది.

By March 12, 2019 at 08:04PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/who-all-have-to-pay-rs-20-for-using-aadhaar-services-know-here/articleshow/68379022.cms

No comments