Breaking News

17, 19న టీఆర్‌ఎస్ సభలు.. ఇద్దరు సిట్టింగులకు కేసీఆర్ షాక్!


లోక్ సభ ఎన్నికల దిశగా టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచింది. కరీంనగర్, నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభలు తలపెట్టింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరికీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.లోక్ సభ ఎన్నికల దిశగా టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచింది. కరీంనగర్, నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభలు తలపెట్టింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరికీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

By March 11, 2019 at 10:30PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/trs-chief-kcr-to-start-political-campaign-in-karimnagar-for-lok-sabha-polls/articleshow/68364013.cms

No comments