123 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా.. బాబుపై పోటీకి సై, జగన్పై?

ఏపీ ఎన్నికల బరిలో దిగుతున్న బీజేపీ 123 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు లేకపోవడం గమనార్హం. లోకేష్, చంద్రబాబుపై పోటీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.ఏపీ ఎన్నికల బరిలో దిగుతున్న బీజేపీ 123 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు లేకపోవడం గమనార్హం. లోకేష్, చంద్రబాబుపై పోటీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
By March 17, 2019 at 05:53PM
By March 17, 2019 at 05:53PM
No comments