Breaking News

పుల్వామా అమరుల కుటుంబాలకు అంధ శాస్త్రవేత్త రూ.110 కోట్ల విరాళం


పుల్వామా అమర జవాన్ల కుటుంబాలకు ముంబైకి చెందిన ఓ శాస్త్రవేత్త రూ.110 కోట్ల విరాళం ప్రకటించారు. రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఆయన పుట్టుకతోనే అంధుడు. పుల్వామా లాంటి ఘటనలు తలెత్తకుండా తానో టెక్నాలజీని రూపొందించానని ఆయన తెలిపారు.పుల్వామా అమర జవాన్ల కుటుంబాలకు ముంబైకి చెందిన ఓ శాస్త్రవేత్త రూ.110 కోట్ల విరాళం ప్రకటించారు. రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఆయన పుట్టుకతోనే అంధుడు. పుల్వామా లాంటి ఘటనలు తలెత్తకుండా తానో టెక్నాలజీని రూపొందించానని ఆయన తెలిపారు.

By March 04, 2019 at 04:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kota-man-offers-to-donate-rs-110-cr-for-pulwama-martyrs/articleshow/68254883.cms

No comments