Breaking News

MiG 21 Pilot: మిగ్‌-21 మిస్సింగ్.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి


భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. భారత్‌కు చెందిన మిగ్-21 విమానం మిస్ అయిందని, పాక్ అదుపులో భారత పైలట్ ఉన్నట్లు ఆ దేశం చెబుతోందని తెలిపారు.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. భారత్‌కు చెందిన మిగ్-21 విమానం మిస్ అయిందని, పాక్ అదుపులో భారత పైలట్ ఉన్నట్లు ఆ దేశం చెబుతోందని తెలిపారు.

By February 27, 2019 at 03:54PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-confirms-pakistan-fighter-downed-indian-air-force-mig-21-also-lost/articleshow/68184314.cms

No comments