Breaking News

JeM Terrorists: బాలాకోట్‌లో హతమైన 42 మంది మానవ బాంబులు వీళ్లే!


పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులతో విరుచుకుపడి 350 మంది వరకు ఉగ్రవాదులను హతమార్చింది. వీరిలో జైషే మహ్మద్ అగ్ర నేతలు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులతో విరుచుకుపడి 350 మంది వరకు ఉగ్రవాదులను హతమార్చింది. వీరిలో జైషే మహ్మద్ అగ్ర నేతలు సైతం ఉన్నట్టు తెలుస్తోంది.

By February 27, 2019 at 03:17PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/42-trained-suicide-bombers-of-jem-killed-at-balakot-terror-camp/articleshow/68183717.cms

No comments