Breaking News

రైతు ఆత్మహత్యపై విష ప్రచారం.. గుంటూరు ఎస్పీ వార్నింగ్!


గుంటూరు జిల్లాలో రైతు మృతిపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులు రైతుపై దాడి చేయడంతో చనిపోయాడంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు.గుంటూరు జిల్లాలో రైతు మృతిపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులు రైతుపై దాడి చేయడంతో చనిపోయాడంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు.

By February 20, 2019 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/guntur-rural-sp-denies-spreading-rumours-about-farmer-suicide-in-kondaveedu-kota/articleshow/68072581.cms

No comments