Breaking News

నా మనసుకు కర్నూలే రాజధాని.. సీమకు పూర్వవైభవం తీసుకొస్తా: పవన్


కర్నూలు నగరానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసుకు కర్నూలే రాజధాని అని చెప్పారు. అమరావతి కంటే గొప్పగా తీర్చిదిద్దుతా అన్నారు.కర్నూలు నగరానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసుకు కర్నూలే రాజధాని అని చెప్పారు. అమరావతి కంటే గొప్పగా తీర్చిదిద్దుతా అన్నారు.

By February 25, 2019 at 05:08PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/janasena-chief-pawan-kalyan-interacts-with-rayalaseema-students-in-kurnool/articleshow/68153459.cms

No comments