Breaking News

కశ్మీర్ ఎన్‌కౌంటర్.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం!


పుల్వామా ఆత్మాహుతి దాడి నుంచి దేశం ఇంకా తేరుకోకముందే ఉగ్రతూటాలకు మరో ఐదుగురు జవాన్లు బలయ్యారు. పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా ఆత్మాహుతి దాడి నుంచి దేశం ఇంకా తేరుకోకముందే ఉగ్రతూటాలకు మరో ఐదుగురు జవాన్లు బలయ్యారు. పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

By February 18, 2019 at 12:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/top-jaish-e-mohammed-commander-linked-to-the-pulwama-terror-attack-killed-encounter/articleshow/68044282.cms

No comments