Breaking News

పలు ఉద్యోగాలు వదులకుని పోలీస్ శాఖలోకి.. ఉగ్రతూటాలకు బలైన డీఎస్పీ


పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి, జవాన్ అమరులయ్యారు.పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి, జవాన్ అమరులయ్యారు.

By February 25, 2019 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jammu-and-kashmir-dsp-aman-martyred-in-kulgam-encounter/articleshow/68147016.cms

No comments