సంఝౌతా ఎక్స్ప్రెస్ను రద్దు చేసిన పాక్

భారత్కు నడిపే సంఝౌతా ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ రైల్వేస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత్కు నడిపే సంఝౌతా ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ రైల్వేస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
By February 28, 2019 at 11:14AM
By February 28, 2019 at 11:14AM
No comments