ఏపీకి కేంద్రం శుభవార్త.. విశాఖకు రైల్వే జోన్

ఏపీ ప్రజల కలను సాకారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.ఏపీ ప్రజల కలను సాకారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
By February 27, 2019 at 08:00PM
By February 27, 2019 at 08:00PM
No comments