Breaking News

ఆస్తి రాసివ్వలేదని భర్తపై వేడినీళ్లు పోసిన ఇల్లాలు


విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌‌లో భర్త ఆస్తి రాసివ్వడం లేదని ఓ మహిళ అతడిపై వేడి నీళ్లు పోసింది. సగం ఒళ్లు కాలిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌‌లో భర్త ఆస్తి రాసివ్వడం లేదని ఓ మహిళ అతడిపై వేడి నీళ్లు పోసింది. సగం ఒళ్లు కాలిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

By February 20, 2019 at 01:58PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-throws-hot-water-on-her-husband-in-vijayawada/articleshow/68077088.cms

No comments