Breaking News

ఖమ్మం ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు కూలీల దుర్మరణం, ఆరుగురికి తీవ్ర గాయాలు


పెనుబల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ముగ్గురు కూలీలు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడగా.. వీరిలొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పెనుబల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ముగ్గురు కూలీలు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడగా.. వీరిలొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

By February 25, 2019 at 10:19PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/blast-in-penuballi-seeds-factory-3-killed-and-6-injured/articleshow/68158032.cms

No comments