కోదాడ: చెరువులో మునిగి నలుగురు విద్యార్థులు మృతి

స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం చెరువు గట్టుపై ఉన్న ఆలయానికి వెళ్లిన 20మంది డిప్లొమా విద్యార్థులు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి నలుగురు విద్యార్థులు మృతి. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం చెరువు గట్టుపై ఉన్న ఆలయానికి వెళ్లిన 20మంది డిప్లొమా విద్యార్థులు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి నలుగురు విద్యార్థులు మృతి.
By February 27, 2019 at 06:06PM
By February 27, 2019 at 06:06PM
No comments