ఫిబ్రవరిలోనే మండుతోన్న భానుడు.. ఏడేళ్లలో ఇదే తొలిసారి

తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి మాసం లోనే ఎండలు మండిపోతున్నాయి. రెండో వారం నుంచి భానుడు ప్రతాపం చూపడంతో ఎండ వేడిమికి జనం హడలెత్తిపోతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి మాసం లోనే ఎండలు మండిపోతున్నాయి. రెండో వారం నుంచి భానుడు ప్రతాపం చూపడంతో ఎండ వేడిమికి జనం హడలెత్తిపోతున్నారు.
By February 26, 2019 at 08:57AM
By February 26, 2019 at 08:57AM
No comments