వినయంగా ఉంటే చేతగానితనమా.. ఇండియన్ ఆర్మీ పోస్ట్ వైరల్

పాక్ గడ్డపై భారత వైమానిక దళ విమానాలు దాడి అనంతరం ఇండియన్ ఆర్మీ ఓ కవితను పోస్ట్ చేసింది. ఆ కవిత భారతీయులను తెగ ఆకట్టుకుంటోంది. జై జవాన్, జై హింద్ నినాదాలతో నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు.పాక్ గడ్డపై భారత వైమానిక దళ విమానాలు దాడి అనంతరం ఇండియన్ ఆర్మీ ఓ కవితను పోస్ట్ చేసింది. ఆ కవిత భారతీయులను తెగ ఆకట్టుకుంటోంది. జై జవాన్, జై హింద్ నినాదాలతో నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు.
By February 26, 2019 at 05:22PM
By February 26, 2019 at 05:22PM
No comments