8 ఏళ్ల తర్వాత కళైమామణి అవార్డులు.. జాబితాలో కార్తీ, విజయ్ సేతుపతి పేర్లు

తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.
By February 28, 2019 at 11:05PM
By February 28, 2019 at 11:05PM
No comments