అమర జవాన్ల కుటుంబాలకు యాచకురాలి విరాళం రూ.6.61 లక్షలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
పుల్వామా ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఓ యాచకురాలు రూ.6.61 లక్షలు విరాళంగా ఇచ్చింది. రోజూ పైసా పైసా కూడబెట్టిన మొత్తాన్ని సైనికుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేసింది. రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది.పుల్వామా ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఓ యాచకురాలు రూ.6.61 లక్షలు విరాళంగా ఇచ్చింది. రోజూ పైసా పైసా కూడబెట్టిన మొత్తాన్ని సైనికుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేసింది. రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది.
By February 21, 2019 at 09:49PM
By February 21, 2019 at 09:49PM
No comments