Breaking News

అసోం కల్తీ సారా ఘటన: 140కి చేరిన మృతులు


కూలీలు తాగిన నాటుసారాలో కల్తీ తీవ్రంగా జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై అసోం సీఎం శర్వానంద సోనోవాల్‌ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కూలీలు తాగిన నాటుసారాలో కల్తీ తీవ్రంగా జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై అసోం సీఎం శర్వానంద సోనోవాల్‌ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

By February 25, 2019 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/toxic-liquor-deaths-in-assam-increases-to-140/articleshow/68145735.cms

No comments