Pudukkottai Accident: అయ్యప్ప భక్తుల మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

శబరిమలకు వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా మెదక్కు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.శబరిమలకు వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా మెదక్కు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
By January 06, 2019 at 09:13PM
By January 06, 2019 at 09:13PM
No comments