Hyderabad: డిసెంబరు 31న రూ.70కోట్లు తాగేశారు

అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం సరఫరాకు అధికారులు అనుమతి ఇవ్వడంతో అటు అమ్మకందారులు, ఇటు మందుబాబులు ఫుల్ ఖుషీ చేసుకున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలోనూ చాలా బార్లు కిటకిటలాడుతూ కనిపించాయి. అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం సరఫరాకు అధికారులు అనుమతి ఇవ్వడంతో అటు అమ్మకందారులు, ఇటు మందుబాబులు ఫుల్ ఖుషీ చేసుకున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలోనూ చాలా బార్లు కిటకిటలాడుతూ కనిపించాయి.
By January 02, 2019 at 08:54AM
By January 02, 2019 at 08:54AM
No comments