Breaking News

చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు


ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఏడు రోజుల పర్యటనను నాలుగు రోజులకు కుదించుకోవాలని, కేవలం ఐదుగురు ప్రతినిధులనే వెంట తీసుకెళ్లాలని పరిమితులు విధించింది.ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఏడు రోజుల పర్యటనను నాలుగు రోజులకు కుదించుకోవాలని, కేవలం ఐదుగురు ప్రతినిధులనే వెంట తీసుకెళ్లాలని పరిమితులు విధించింది.

By January 04, 2019 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/center-restrictions-on-the-davos-tour-of-chandrababu/articleshow/67375786.cms

No comments