Breaking News

చిత్తూరు: వైసీపీ కానుకల్లో టీఆర్ఎస్ నేతల ఫోటోలు!


వైసీపీ నేతలు అందజేసిన కానుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకుల ఫోటోలు కనిపించడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై టీడీపీ కూడా విమర్శలు గుప్పిస్తోంది.వైసీపీ నేతలు అందజేసిన కానుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకుల ఫోటోలు కనిపించడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై టీడీపీ కూడా విమర్శలు గుప్పిస్తోంది.

By January 04, 2019 at 11:00AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-photos-on-ycp-gifted-wall-clocks-in-chittoor/articleshow/67376939.cms

No comments