Breaking News

చంద్రబాబుకు మోదీ ఫోబియా పట్టుకుంది: జీవీఎల్


కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఏపీలో డెవలప్‌మెంట్ జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మోదీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఏపీలో డెవలప్‌మెంట్ జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మోదీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

By January 04, 2019 at 11:00AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bjp-mp-gvl-narasimha-rao-allegations-on-ap-cm-chandrababu/articleshow/67376879.cms

No comments