Breaking News

ఆయోధ్య కేసు: బెంచ్ నుంచి తప్పుకున్న జడ్జ్.. విచారణ వాయిదా!


ఆయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు త్వరగా విచారణ ముగుస్తుందని భావిస్తుండగా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. రెండు రోజుల కిందట రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి మరో సమస్య వచ్చి పడింది.ఆయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు త్వరగా విచారణ ముగుస్తుందని భావిస్తుండగా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. రెండు రోజుల కిందట రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి మరో సమస్య వచ్చి పడింది.

By January 10, 2019 at 12:36PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sc-to-reschedule-the-hearing-on-january-29-by-setting-up-a-fresh-bench-for-ayodhya-case/articleshow/67468273.cms

No comments