Breaking News

లోయలో పడిన స్కూల్ బస్సు.. ఏడుగురి దుర్మరణం


హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు లోయలో పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు.హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు లోయలో పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు.

By January 05, 2019 at 05:30PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/school-bus-falls-in-gorge-in-himachal-pradesh-7-killed/articleshow/67396127.cms

No comments