Breaking News

మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి


తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల ప్రజలు గురువారం ధర్మాబాద్‌లో ఆందోళన చేపట్టారు. తద్వారా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు అందేలా చేయాలని వారు కోరుతున్నారు.తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల ప్రజలు గురువారం ధర్మాబాద్‌లో ఆందోళన చేపట్టారు. తద్వారా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు అందేలా చేయాలని వారు కోరుతున్నారు.

By January 04, 2019 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/merge-our-villages-into-telangana-maharastra-border-people-demand/articleshow/67376227.cms

No comments