Breaking News

రజినీ ‘పేట’లో 20 నిమిషాలు కట్


బాబిసింహా, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆడుగలం నరేన్‌, సిమ్రాన్‌, త్రిష వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా నిడివి ఏకంగా 2.52 గంటలు ఉండటంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు.బాబిసింహా, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆడుగలం నరేన్‌, సిమ్రాన్‌, త్రిష వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా నిడివి ఏకంగా 2.52 గంటలు ఉండటంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు.

By January 13, 2019 at 10:14AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajinikanths-petta-team-reduce-20-mins-films-run-time-by-editing/articleshow/67509064.cms

No comments