Gaganyaan: ‘అంతరిక్షం’లోకి భారతీయుడు.. పదివేల కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఓకే

మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ఇస్రోకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ఇస్రోకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
By December 28, 2018 at 09:18PM
By December 28, 2018 at 09:18PM
No comments